లోక్సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక�
దళితబంధు పథకాన్ని కొనసాగించి దళిత కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన దళితబంధును కొనసాగించడంతో పాటు ఒక్కో లబ్ధిదారుకు రూ.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ముందుగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లను నియమించింది. లోక్సభ నియోజకవర్గ కేంద్రం ఉన్న జిల్లా కలెక్�
లోక్సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన తీర్మానాని కి కాంగ�
లోక్సభ ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో సమీక్ష జరి�
కేవలం ఇంటిపేరు ఒక్కటైనందుకే బంధుత్వం అంటగట్టి విద్యుత్తు శాఖలో ఉద్యోగం ఇప్పించారంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఎన్నికల వేళ తనను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు �
TS Congress | లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. మహబూబ్నగర్, చేవెళ్ల సమన్వయకర్తగా ముఖ�
మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో రైతులు, పేదలు, దళితుల కోసం �
లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని మూడోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నది. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�