ఒకరితో ఒకరిని పోల్చి మాట్లాడటం సినిమారంగంలో కామనే. హీరోల విషయంలో అది మరీ కామన్. అందునా ఇద్దరూ రాజకీయపార్టీలు నెలకొల్పిన స్టార్ హీరోలైతే ఇక చెప్పేదేముంది? వారి విజయాలపై అపజయాలపై స్టోరీలే రాసేస్తుంటార�
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం ఖరారైన సంగతి తెలిసిందే. ఆయా పదవులకు మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి దుష్ట, దుర్మార్గపు పోకడలకు తెర లేచినట్టు అయ్యింది. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని శివారు ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత మేయర్లు, మ�
తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమం చేయని వ్యక్తి, ఏనాడూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్�
దుర్భిణీ వేసి వెతికినా కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దేశంలో ఎక్కడా సురక్షితమైన చోటు కనిపించడం లేదు. ఈ విషయాన్ని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులే దేశానికి చాటి చెప్పా�
Lok Sabha elections| లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) సమాయాత్తమైంది. వచ్చే నెల ఈసీ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
లోక్సభ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. పోలింగ్, కౌం టింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, వారికి శిక్షణ తరగతులను నిర్వహించా�
లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తున్నది.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గతంలో సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్బై చెబుతున్నారు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్న సీనియర్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నే త కమల్నాథ్, ఆయన కు మారుడు నకు�