సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ 13న ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న 10 రోజుల్లో 12 రాష్ర్టాలు, యూటీల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. 29కి పైగా సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సభలు 13నే ముగియనున్నా
లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) స్కీమ్ కింద ఇస్తున్న ఆహార ధాన్యాలను ప్రధాని మోదీ ఫొటోతో కూడిన ప్రత్యేక బ్యాగుల్లో పంపిణీ చేయనున్నట్టు తెలుస్త�
Varun Gandhi | లోక్సభ ఎన్నికల్లో పోటీపడబోయే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఇప్పటికే వెల్లడించింది. మరో వంద లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా పెండింగ్లో పెట్టింది. అత్యధిక లోక్సభ స్థ
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
KCR | త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈ క్రమంలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న కరీ�
లోక్ సభ ఎన్నికలకు ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొన్నది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్
త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సన్నద్ధమైంది. అందులో భాగంగా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్కుమార్�
Priyanka Gandhi | త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటిస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే 195 మం
KCR | త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కరీంనగర్�
KCR | భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో బీ
Dr. Harsh Vardhan | 2024 లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తొలి విడత జాబితా ప్రకటించింది. అయితే, దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ హర్షవర్ధన్ రాజకీయాల నుంచి రిట�