Congress Party | న్యూఢిల్లీ : లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గానూ తొలి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్ర
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వయనాడ్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని వివిధ రాష్ర్టాల లోక్సభ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలు చర్చించడా�
ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా అంశాలపై జిల్లాలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధుల�
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కరీంనగర్ అంటే సెంటిమెంట్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే కరీంనగర్ నుంచి ఆనాడు ఆంధ్రా పాలన మీద సింహా గర్జన చేశారని గుర్తు చేశారు. నే
Rahul Gandhi | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి భారత ఎన్నికల సంఘం అడ్వైజరీ జారీ చేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఎన్నికల సంఘం సూచించింది.
Congress Party | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద�
BRS-BSP | రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు, బీఎస్పీ రాష్ట్
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 378 స్థానాల్లో విజయం సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ తాజా సర్వే వెల్లడించింది. బీజేపీ సొంతంగా 335 స్థా�
నిజామాబాద్ ఎంపీ, బీజేపీ లోక్సభ అభ్యర్థి అర్వింద్ ధర్మపురిపై వ్యతిరేకత వెల్లువెత్తుతున్నది. ప్రజలతో పాటు సొంత పార్టీలోనూ నిరసన సెగ తగులుతున్నది. ఇప్పటికే అర్వింద్కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు పలు�
KCR | తెలంగాణలో రోజురోజుకూ కాంగ్రెస్ పాలన దిగజారిపోతోంది.. వంద రోజులు పూర్తికాక ముందే వ్యతిరేకత వస్తోంది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలతో సమావేశమైన సందర�
BRS Party | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ వేగం పెంచింది. నిన్న నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. తాజాగా మరో అభ్యర్థిని ఖరారు చేశారు. మ�
CEC Rajiv Kumar | ఎన్నికల్లో హింసను సహించేది లేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో హింసను నిర�