KCR | భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన నేతలతో భే�
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
Etela Rajender | మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో దిగనున్నారు. బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో తొమ్మిది సీట
PM Modi | రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పోటీ ప్రకటించారు. ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో
Lok Sabha | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. జాతీయ పార్టీలతోపాటు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార బీజే�
Congress party: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ డీల్ కుదుర్చుకున్నది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేయనున్నది. ఇక మాజీ సీఎం ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయ�
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో తిరుగుబాటు జరిగే అవకాశం ఉన్నదని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఏమి జరుగుతుందో మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక సీటు కూడా గెలువనివ్వనని ప్రగల్భాలు పలకడం సీఎం రేవంత్రెడ్డి రాజకీయ అపరిపక్వతకు అద్దంపడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగబాలు విమర్శించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక్క సీటు కూడా గెలువనివ్వబోమని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సవాల్ చేశారు. ‘ఇదే నా సవాల్.. దమ్ముంటే ఒక్క సీటైనా గెలిపించి చూపించాలి’ అన్నారు.
KTR | అప్పుడేమో అందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంటు ఇస్తామని రేవంత్రెడ్డి అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావ�
Lok Sabha elections| ఈసీ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. మార్చి 13 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని శుక్రవారం తెలిపాయి.