రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కథ ఏనాడో ముగిసిందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చెప్పారు.
Collector Transfers | తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతున్నది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం బదిలీలు చేపడుతున్నది.
TREIRB | కాంగ్రెస్ సర్కారు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ ఉద్యోగార్థుల ఆశయా న్ని బలి తీసుకుంటున్నది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధికోసం హడావుడిగా గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చేపట్టి అభ్యర్థులతో చెలగాటం ఆ�
DSP's Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్న కేఆర్కే ప్రసాదరావును టీఎస్పీఏకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్లో టీఎస్పీ�
త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆరుస్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ విలేకరులతో మాట్లాడుతూ ‘ఢిల్లీలో �
Lok Sabha Elections | ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఎవరికివారే యుమునా తీరే అన్నట్లుగా మారింది. రాబోయే ఎన్నికల్లో లోక్సభ స్వతంత్రంగానే పోటీ చేస్తామని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్తో పొత్తు ఉండబోదన�
లోక్సభ ఎన్నికల నేపథ్యం లో పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటులోని అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవోలు, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో�
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని తెలుస్తున్నది. రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం పార్టీ అధినేత మల్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బదిలీలను చేపట్టింది.
TS Officers Transfers | తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూశాఖ, పంచాయతీరాజ్శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సైతం అబ్కారీశాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధి�
లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లా ఓటరు తుది జాబి తాను ప్రకటించగా..అధికారుల బదిలీల ప్రక్రియ సైతం మొదలైనది. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 14 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం జిల్లాలో మండల అభివృద్ధి అధికారులను బదిలీ చేసింది. సంగారెడ్డి జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అ�