Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను వెల్లడ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటకలోని గుల్బార్గా ఎంపీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ
KCR | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి జంగ్సైరన్ మోగించనున్నారు.
Lok Sabha Elections | పశ్చిమబెంగాల్లోని విష్ణుపూర్ (Bishnupur) లోక్సభ నియోజకవర్గ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. ఆ నియోజకవర్గంలో మాజీ దంపతుల నడుమే ప్రధాన పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్ (Saumitra Khan), తృణమూల్ కాంగ్రె�
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాదిగలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ జేఏసీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఏ
Kapil Sibal | లోక్సభ ఎన్నికలకు ముందు అన్యూహ పరిణామం చోటు చేసుకున్నది. త్వరలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుండగా కేంద్ర ఎన్నికల కమిషన్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయ పార్టీలను షాక్
V Hanumantha Rao | ఖమ్మం ఎంపీ టికెట్ రాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన మీద పగ పట్టిండు, కక్ష పెంచుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద�
Yusuf Pathan | తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు.