లోక్సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ ఆరోపించారు.
Lok Sabha Elections : 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను రేపు ప్రకటించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నది. లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎ�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుక
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ �
Petrol Diesel Price | సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కల్పించింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున తగ్గించింది.
AAP: పంజాబ్లో 8 లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నది. ఆ 8 మంది సభ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు.
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాల్టీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ గురువారం నివేదిక సమర్పించనున్నట్టు �
లోక్సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీల వర్షం కురిపిస్తున్నది. తాజాగా మహిళలకు ప్రత్యేకంగా 5 గ్యారెంటీలను తీసుకొచ్చింది. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే పేద మహిళలకు ఏడాదికి
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు వ్యతిరేకంగా బుధవారం కూడా నిరసనలు కొనసాగాయి. ఈశాన్య రాష్ర్టాలతో పాటు కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)తో సీఏఏకు సంబంధం ఉందని, అందుకే సీఏఏను వ�
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ లోక్సభ ఎన్నికలపై సమీక్షించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను వెల్లడ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు.ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంద�