YS Jagan | ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా అధికార వైఎస్సార్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిద్ధం పేరుతో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ�
Tamilisai | తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర్ రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆమె పంపారు. అయితే 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళిసై బీజేపీ తర�
Prakash Raj | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP)పై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘420’లు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha elections) 400 సీట్లు గెలుస్తామని అంటున్నారని, ఇవి అహంకారంతో కూడిన వ�
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు హామీలు, గ్యారెంటీలతో హోరెత్తించనున్నాయి. అయితే ఓటర్లు మాత్రం దేశంలోని ప్రధాన సమస్యలు, ఆయా అంశాలపై పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) లోక్సభ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్�
లోక్సభా ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు, గుండాల మండలంలోని పలుచోట్ల చెక్పోస్టులు ప్రారంభించారు.
ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ను జూన్ 4వ తేదీనే నిర్వహ�
Election Commission | సార్వత్రిక ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతో పాటు ఎన్నికలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం.. �
Mahadev App | ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చిక్కుల్లోపడ్డారు. మహాదేవ్ యాప్ కేసులో
రాయ్పూర్ ఆర్థిక నేరాల విభాగం బఘేల్తో పాటు పలువురి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ 120బీ, 34, 406తో పాటు వివిధ సెక్ష
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు దానం నాగేందర్ (Danam Nagender) ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని చెప్పారు.
: మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్నది. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన వ�
సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో లో క్సభ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభ ఎన్నికలకు ఒకే రోజు మే 13న పోలింగ్ జరగనుండడంతో హైదరాబాద్లో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతార�
బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రకటించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాని�