Election Commission | లోక్సభ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ జారీతో ఇవాళ్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. బీహార్ మినహా తొల
కరీంనగర్కు చెందిన శ్రీకాంత్కు గృహజ్యోతి పథకం వర్తించింది. అయినా ఈ నెలలో బిల్లు రావడంతో షాక్ అయ్యాడు. అధికారులను అడిగితే 200 యూనిట్లకు అదనంగా 12 యూనిట్లు కాల్చడంతో బిల్లు వచ్చినట్టు చెప్పారు. మరి 12 యూనిట్�
లోక్సభ ఎన్నిక సందర్భంగా ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటర్ల సంఖ్య 1500లు ఉండాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎన్నికల సంఘం వంటి సంస్థలను కూడా నిర్వీర్యం చేసేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ నేత డెరెక్ ఓబ్రియాన్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో లోక్సభ ఎన
పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు కోసం మంగళవారం ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఎట్టకేలకు 8 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. మిగిలిన 5 కీలక నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై �
Election Notification | సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ బుధవారం ప్రారంభం కానున్నది. ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో తొలి దశ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది.
Nupur Sharma | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్�
Etala Rajender | రేవంత్ రెడ్డి నీకు నిజంగా దమ్ముంటే మల్కాజిగిరి ప్రాంతం వాడినే ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టు, బయటివాడిని నిలబెడితే నీ సంగతి చెప్తా అని ఈటల రాజేందర్ హెచ్చరించారు.
Errabelli dayaker Rao | బీఆర్ఎస్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు..పార్టీని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయ
Kadiyam Kavya | వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించమని నేను ప్రజలందరికి కోరుకుంటున్నాను.. మీ అందరి గొంతుకగా నేను ఢిల్లీలో మాట్లాడుతాను అని ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు.
TDP | టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇవాళ, రేపు ఎంపీ అభ్యర్థులను ప్రకటించే దిశగా బాబు చర్యలు తీసుకుంటున్నారు.
దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని స
లోక్సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.