కాంగ్రెస్ నాయకత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో సీపీఐ భాగంగానే ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశామని గుర్తుచ�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను (Arvind Kejriwal) నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించార
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నా�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం, కొత్త లైసెన్స్ జారీ చేయడం,
కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కొద్దినెలల క్రితం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, ఆమె రాజ్యసభకు ఎన్ని�
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. 1500 అర్బన్ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో 1600 ఓటర్లు మించకుండా ఉండేలా పోలింగ్ కేంద్రాల సంఖ్యను పెంచినట్లు అధికారులు తెలిపారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా నిఘా బృందాలు పకడ్బందీగా విధులు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. లోక్సభ ఎన్నికల నిర్వహణల�
లోక్సభ ఎన్నికల సందర్భంగా క్షేత్ర స్థాయిలో తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, కేసుల నమోదు, సెక్షన్ల అమలు, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి రాచకొండ సీపీ తరుణ్ జోషి అవగాహన కల్పించారు.
ఐదు ఎంపీ స్థానాలతో ఉన్న అనుబంధం కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కీలక భూమిక పోషించనున్నది. జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..అవి చేవెళ్ల, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మల్క�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లా అధికారుల ఆదే�
Congress List | లోక్సభ ఎన్నికల కోసం ఏఐసీసీ అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాలో ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి (ఎస్సీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి స్థానానికి సునీత మహ�
BJP | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జా�
National Parties Fall | రానురాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతున్నది. దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 14 జాతీయ పార్టీలున్నాయి. అనంతరం 70 ఏళ్లలో ఈ సంఖ్య 6కు పడిపోయింది. అయితే తొలుత 53 రాజకీయ పార్టీలు ఉండగా ప్రస్తుతం
Telangana | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా ని�