లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది.
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. ఓటర్లను ఆకర్షించడం కోసం ఒకవైపు సినీతారలను బరిలోకి దించుతూనే.. ప్రజలపై ప్రభావం చూపించే కొన్ని సినిమాలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీస�
ఎన్నికల్లో ప్రజలతో మమేకం అయితే విజయం సొంతం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న కంచర్ల కృష్ణా�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి త్వరలో అడ్వైజరీ జారీచేయనున్నట్టు సమాచారం.
ఈ నెల 31న బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగనున్నది. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్లో జరిగే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను బీజేపీ బరిలో దింపడంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ స్పందించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటి వరకు ఐదు విడుతల్లో 402 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ఐదో విడుతలో 111 స్థానాలకు అభ్యర్థులను విడుదల చేసింది. అయి�
Karti Chidambaram | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 27 తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. దాంతో నామినేషన్లు జోరందుకున్నాయి. తాజాగా తమిళ
Himachal CM | జరిగిందేదో జరిగిందని, ఇకపై రాష్ట్ర భవిష్యత్తుపైనే తాము దృష్టి సారిస్తున్నామని హిమాచల్ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని
లోక్సభ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ (BJP) విడుతల వారీగా ప్రకటిస్తున్నది. తాజాగా మరో 111 మందితో జాబితాను విడుదల చేసింది. అందులో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు కొలిక్కిరావడం లేదు.రాష్ట్రంలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయాలని సీపీఐ రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు వరంగల్ లేదా కరీంనగర్ స్థానాల్లో
ప్రధాని మోదీ ఎక్కడికెళ్లినా “ఈ సారి 400కుపైనే” అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీయేకి 400కుపైగా స్థానాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆదివారం బేగంబజార్, టాస్క్ఫోర్స్ పోలీసులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారి వద్దనుంచి రూ. 25 లక్ష�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నిలకు ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్కు టికెట్
లోక్సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Sanjay Raut | లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీతో ఇకపై పొత్తు లేదని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ �