లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ (Padma Rao Goud) భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్ర
మరో బాలీవుడ్ నటి రాజకీయాల్లో అడుగుపెట్టనుంది. బీహార్లోని భాగల్పూర్ (Bhagalpur) లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ నటి పోటీయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బాలీవుడ్ నటి నేహా శర్మ (Neha Sharma) భాగల్పూర్ ఎంపీగా కాంగ్రె
ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై ఆయన నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని విమర్శించారు. ఇకపై మోదీని 28 �
ఎన్నికల్లోనైనా, పార్టీ నిర్మాణంలోనైనా సామాజిక సమతూకం పాటించేది బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి నిరూపితమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో కేసీఆర్ అన్ని వర్గాలకు అవకాశం
ప్రతిపక్ష నేతలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వరుస దాడులను ఆపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా డిమాండ్ చేశారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్ర�
భువనగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం చెందిన క్యామ మల్లేశ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ స్వగ్రామం.
BRS Party | భారత రాష్ట్ర సమితి మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్ పేర్లను �
BRS Party | సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల �
V Hanumantha Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని వీహెచ్ ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల వద్
వివిధ విభాగాల మధ్య నియంత్రణలు, సమతుల్యతల సూత్రంపై రాజ్యాంగం పనిచేస్తుంది. శాసనసభకు కార్యనిర్వాహక వర్గం జవాబుదారీగా ఉంటుంది. రాజ్యంలోని ఈ రెండు శాఖలను స్వతంత్ర న్యాయవ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ఎన్నికల క
లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి అధికారులకు సూచించారు.
లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.