Lok sabha elections | సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ‘వికసిత్ భారత్’ ప్రచారాన్ని (Viksit Bharat messages) వెంటనే నిలిపివేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం (Election Commission) ఆదేశించింది.
భారత్లో లోక్సభ ఎన్నికలు ముగిశాక తమ దేశానికి రావాల్సిందిగా అటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.
ఏడు దశల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ర్టాలు/యూటీల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు
లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించ�
పోలింగ్ కేంద్రాలకు రాలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకోలేక పోతున్నారు. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎ
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల కలెక్టర్ సంతోష్ కోరారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి బుధవారం నస్పూర్లో ర్యాలీ నిర్వహించారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సిబ్బందికి సూచించారు.
NEET PG 2024 | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడుతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నేషనల్ ఎలిజిబిలి�
Chirag Paswan | లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ స్థానం నుంచి బాబాయ్ పశుపతి పరాస్తో తలపడే అవకాశం ఉందన్న�
Congress | బీఎస్పీ బహిష్కృత నేత, లోక్సభ ఎంపీ డానీష్ అలీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అగ్ర నాయకత్వం సమక్షంలో డానీష్ అలీ హస్తం పార్టీలో చేరారు.
Hyderabad | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
TS POLYCET | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS POLYCET)ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలీసెట్ నిర్వహించాల్సి ఉన్నది.
ICAI CA | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సీఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ పరీక్షలను రీ షెడ్యూల్ చేసింది.
CPM | తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది.