రండి.. పార్టీలో చేరండి.. టికెట్లు పుచ్చుకోండి.. బీజేపీలో ప్రస్తుతం ఇదే జరుగుతున్నది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటి వరకు 15 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఏడుగురు జంపింగ్ న�
తెలంగాణను 60 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ క్రీడా మైదానంలో సోమవారం బీజేపీ నిర్వహించిన విజయ సంక ల్ప సభలో మోదీ మాట్లా�
ఈ సారి ఎండాకాలం లోక్సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్కు అభ్యర్థులను ప్రకటించి బ
రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, శాంతియుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి తెలిప�
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో �
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు ద�
లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించామని సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కంట్రోల్ రూమ్ను సోమవారం అదనపు కలెక్
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగారా మోగడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాల్లో ఎన్నికల సందడి షురూ అయ్యింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల దిశగా సమాయత్తమవుతుండడంతో త్వరలో ప్రచార క
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్న�
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
Vote from Home | లోక్సభ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సోమవారం ఆయన మీ�
Shivaraj Singh | బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యా�
Karthik Reddy | చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్లో చేరార
Election Commission | లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాల హోం శాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.