ఓటుహకు కలిగిన ప్రతి ఒకరూ మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ములుగురోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధి�
Harish Rao | మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని, ఇక్కడ గెలుపు గులాబీ జెండాదే అని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలవాలి.. తెలంగాణ నిలవాలి అనే నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయా�
Agatha Sangma | లోక్సభ తొలి విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇవాళ అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థ�
Varun Gandhi | లోక్సభ తొలిదశ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొదలైంది. ప్రస్తుతం యూపీలోని ఫిలిబిత్ నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొన్నది. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సంజయ్ గాంధీ కొ�
KTR | సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని కిషన్ రెడ్డిని కేట�
KTR | పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన ముఠాతో బీజేపీలోకి జంప్ అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్ 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. ఇక ఆ తర్వాత వెంట
Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నది. హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. కంగనాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ
KTR | సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఐదేండ్ల కాలంలో కిషన్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని.. కిస్మత్ బాగుండి కేంద్ర మంత్రి �
KTR | సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటమి ఖాయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. సికింద్రాబాద్లో బీఆర్ఎస్కు పోటీ బీజేపీతోనే అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన�
Punjab: పంజాబ్ బీజేపీ చీఫ్ సునిల్ జఖార్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పార్లమెంటరీ ఎన్నికల కోసం శిరోమణి అకాలీదళ్తో �
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కన్ఫ్యూజన్లో ఉన్నాయి.ఎన్నికల షెడ్యూల్ విడుదలై రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నా.. సీపీఎం, సీపీఐలు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నాయి.