KTR | మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించిన�
KTR | సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా.. ఓటుతోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్
KTR | ఇవాళ పోటీ ఎవరెవరికి జరుగుతుందంటే.. పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి, మరో పదేండ్ల విషానికి.. ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్కు కేటీఆర్ ఛ
BRS Party | వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎ�
KTR | ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నార
Voters | లోక్సభ ఎ న్నికల వేళ అస్సాంలోని సోనిట్పూర్ జిల్లా నేపాలి పామ్ గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆ కర్షిస్తున్నది. కారణం ఇక్కడ ఒకే కుటుంబంలో ఏకంగా 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వారిని ప్ర సన్నం చేసుకునేం
KTR | సీఎం రేవంత్రెడ్డి బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ మంత్రిగానూ ఉన్న రే�
లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో గందరగళం నెలకొన్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిత్వం ఖరారుపై అంతులేని సందిగ్ధత కొనసాగుతున్నది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకు పోతుండగ�
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ను పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్
ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కుటుంబం, కులం, వారసత్వ పాలన కొనసాగిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏ
లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం పీఓ, ఏపీఓల మొదటి ర్యాండమైజేషన్ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అదనపు �
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలిం గ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష అన్నారు.
లోకసభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తెలిపారు. సమీకృత జిల్లా కార్య