Tejaswini Gowda | కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకురాలు తేజస్విని గౌడ (Tejaswini Gowda) కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తిరిగి సొంతగూటికి చేరుకున్నారు.
Boxer Vijender Singh | మథుర లోక్సభ స్థానం నుంచి అంతర్జాతీయ బాక్సర్ విజేందర్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ కేటాయించింది. అధికార బీజేపీ నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన హేమామాలినితో విజయేంద�
Pocharam Srinivas Reddy | ఎవరు వెళ్లిన బీఆర్ఎస్ నష్టం లేదని.. పార్టీలో ప్రస్తుతం గట్టి కార్యకర్తలు మాత్రమే మిగిలారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ క�
Gajendra shekhawat | లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల గడువు ముగియగానే ఈ నెల 28న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండో విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి.
డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం ఉదయం సేలంలో పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించారు.
లోక్సభ సిట్టింగ్ ఎంపీల్లో 44 శాతం మంది అంటే 225 మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) అనే ఎన్జీవో వెల్లడించింది. మొత్తం ఎంపీల్లో 5 శాతం మంది బిలియనీర్లున్నట్టు
ప్రజల్లో మంచి స్పందన ఉంది.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలువాలని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో �
లోక్సభ ఎన్నికల విధుల కోసం ఎంపికైన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక తెలిపారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో జరిగే ఈ శిక్షణ తరగతులకు ఆ సిబ
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం పొన్నెకల్ పరిధిలోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలను పో�
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయటానికి ఈసీ అవకాశం కల్పించిన సీ విజిల్ యాప్కు విపరీతమైన తాకిడి పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక కేవలం రెండు వారాల్లో అనూహ్యంగా 79 వ
Sabitha Indra Reddy | ఇవాళ సోషల్ మీడియా ఫ్రీగా ఉంది కాబట్టి ఇష్టమొచ్చినట్లు పుకార్లు సృష్టిస్తున్నారు.. వాళ్లు పార్టీ మారుతున్నారు.. వీళ్లు పార్టీ మారుతున్నారు అని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు అని మహేశ్వరం �
Peddi Sudarshan Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో ప