కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. 2019లో కాంగ్రెస్లో చేరిన ఆయన దక్షిణ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పొటీ చేసి పరాజయం పాలయ్యారు. మథుర లోక్సభ స్థానం ను�
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) మొదటి రాండమైజేషన్ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచం
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. నీ ఫెవరేట్ డైలాగ్ ఉంది కదా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు.
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు.
KTR | చేవెళ్ల ఎంపీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న రంజిత్ రెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వీ�
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాముడి పేరు చెప్పి రాజకీయంగా లాభం పొందేందుకు బీజేపీ ప్ల
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ప�
Congress | ఖమ్మం కాంగ్రెస్లో ఎంపీ టికెట్ ముసలం పుట్టించింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబసభ్యులకు టికెట్ ఇప్పించుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన ఇతర కాంగ్రెస్�
Sushil Modi | బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ మోదీ (Sushil Modi) బుధవారం సంచలన ప్రకటన చేశారు. తాను గత ఆరు నెలలుగా క్యాన్సర్ (cancer)తో పోరాడుతున్నట్లు వెల్లడించారు.
లోకసభ ఎన్నికల తొలిదశ పోలిం గ్ దగ్గరపడుతున్న వేళ వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల వ్యాఖ్య లు ఎన్నికల వేడిని పెంచుతున్నాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు ఒక రు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్య లు చేశారు. ప్రస�
లోకసభ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.3.61 లక్షల నగదు, రూ. 49,169 విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ రోనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన�
Harish Rao | గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్ను గెలిపించారు. ఈ నియోజకవర్గం కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది అని మాజీ మంత్రి, సిద్ద
దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్పై చాలా ఆశలే ఉన్నాయి. 80 లోక్సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి చాలా అవసరం.
కర్ణాటకలో త్వరలో సీఎం మార్పు జరుగనున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.