ఏపీలోని అరకు లోక్సభ స్థానానికి సీపీఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రా ఘవులు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎ ప్పుడూ చూడనంత అపవిత్ర పొ�
వరంగల్ లోక్సభ స్థానంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కోరుతూ సంఘం నేతలు గురువారం మాజీ మంత్రి హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశ
కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయమైన నగరంలోని సంజీవరెడ్డ�
రాష్ట్రంలో లోక్సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి అం టూ గాంధీభవన్కు ఫోన్చేసి ఎంపీ అభ్యర్థుల వివరాలను సేకరించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ (LJP)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి 22 మంది సీనియర్ నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో అధికార కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలను పెండింగ్లో ఉంచింది
బీజేపీపై ఉత్తరాది పార్టీ అనే ముద్ర ఉన్నది. దక్షిణాదిలో మొన్నటివరకు అధికారంలో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక కూడా చేజారడంతో ఈ ముద్ర మరోసారి చర్చనీయాంశమైంది. దీన్ని ఛేదించేందుకు ప్రధాని మోదీ విశ్వప్రయత్�
నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీ విస్తరించలేకపోయింది. కర్ణాటక మినహా మిగతా దక్షిణాది రాష్ర్టాల రాజకీయాల్లో బీజేపీ పాత్ర పరిమిత
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ పెద్దయెత్తున ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 లోక్సభ ఎన్నికల సమయంతోపాటుగా మధ్యలో అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా ఇచ్చిన హామీల అమలు స
ఈ నెల 18వ తేదీన లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పోలీ�
లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఈవీఎంల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల స�
జమ్ముకశ్మీర్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా �