వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తోపాటు 85 ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే ఓటుహక్కు వినియోగించుకునేందుకు 12-డీ ఫారాలను అందజేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలె�
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకు పోతున్నది. అభ్యర్థుల ఖరారు నుంచి మొదలు ప్రచారపర్వం దాకా మిగతా పార్టీలకు అందనంత స్పీడ్లో ‘కారు’ దూసుకెళ్తున్నది. మరోవైపు, కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా వెనుకబడ్డాయి. ర�
బీసీల డిమాండ్లను బీజేపీ మ్యానిఫెస్టోలో చేర్చాలని, లేదంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
పార్టీ ఫిరాయింపుల విధానానికి సీపీఐ పూర్తి వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సభ్యత్వం వెంటనే రద్దయ్యేలా చట్టాలను కఠినతరం చేయాలని చెప్�
Ronald Rose | ఇప్పటి వరకు రూ.3.28 లక్షల నగదును పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్(Ronald Rose) తెలిపారు.
Congress Party: కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. 3500 కోట్లు పన్ను చెల్లింపులు ఐటీశాఖ ఆ పార్టీకి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ సుప్రీం తన తీర్పులో కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చింది. ఎన�
ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు వారంతా అవినీతిపరులు. పార్టీలోకి వచ్చాక వారే ఆదర్శవంతులు. అవతలి పార్టీలో ఉంటే వారిపై నిందారోపణలు. కాషాయ కండువా కప్పుకున్నాక వారికే నీరాజనాలు. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ మార్క్�
లోక్సభ ఎన్నికల వేళ తమిళనాడులో కచ్చైతీవు ద్వీపంపై రాజకీయ రగడ రేగింది. కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ దీవిని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆదివారం ఒక మీడియా కథనాన్ని ఉటంకిస్
లోక్సభ ఎన్నికల వేళ విపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, పలువురు కీలక నేతల అరెస్టుల నేపథ్యంలో ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ‘సేవ్ డెమొక్రసీ’ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగ�
మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంపై అందరి దృష్టినెలకొంది. ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించి నాలుగోసారి బరిలో నిలిచిన శరద్పవార్ కుమార్తె సుప్రియా సూలేకు ఇప్పుడు కుటుంబసభ్యుల నుంచే తీవ్ర పోటీ ఎ�
Harish Rao | కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. రుణమాఫీ, రూ.వేల పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారని కాంగ్రెస్ వాళ్లు అంటారని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని పి
Harish Rao | కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి ప్రచారం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట హరీశ్రావు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నా
లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌక్ వరకు స్వీప్ ఆక్�
లోక్సభ ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాహుల్, �
LJP | ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్జన శక్తి పార్టీ (LJP) రాంవిలాస్ పాశ్వాన్ వర్గం వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పొత్తులో భాగంగా ఎల్జేపీకి ఐ