భారత్లో జరుగనున్న లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చైనా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత కంటెంట్ను వినియోగించే అవకాశం ఉన్నదని మైక్రోసాఫ్ట్ శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో హెచ్చరించింది.
లోక్సభ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా
పటిష్ట భద్రత కల్పించాలని ఐటీబీపీ బలగాల డీఐజీ సురేందర్ కత్రి ఆదేశించారు. ప్రజలు ప్రలో
భాలకు గురికాకుండా తమ ఓటుహక్కును వినియో గించుకునేలా చూడాలని సూచ�
లోకసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మల్కాజిగిరి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు రాగిడి లక్ష్మారెడ్డి, పద్మారావు గౌడ్ ప్రచారంలో జోరు పెంచారు. ప్రజాప్రతి�
సివిల్ సర్వెంట్లు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత కానీ, పదవీ విరమణ పొందిన తర్వాత కానీ నిర్ణీత కాలంపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండానిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే తొలి విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో విడత లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కూడా ముగింపు దశకు చేరుకుంది. ఏప్రిల్ 19న త
KTR | సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మన దేశ ప్రధానులని ఓ ఇద్దరు బీజేపీ లీడర్స్ పేర్కొన్నారు. వీరి అజ్ఞానానికి దేశ ప్రజలందరూ నివ్వెరపోతున్నారు. ఇక ఆ ఇద్దరు బీజేపీ లీడర్స్పై బీఆర్ఎస్ వర్కింగ�
ఎలక్షన్ కింగ్ కే పద్మరాజన్.. ఏ ఎన్నికైనా సరే తగ్గేదేలే అంటారాయన. గెలుపోటములతో సంబంధం లేదు.. పోటీ చేశామా? లేదా? అన్నదే ఆయనకు లెక్క. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ ఓ నామినేషన్ వేయనిదే ఊరుకోరు.
Hemant Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ లోక్సభ ఎన్నికల్లో దమ్కా ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) గురువారం తెర ద�
Loan Waiver | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెకినట్టేనా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీ�
Bhatti Vikramarka | కుల, మత, వర్గాల పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దికు క
HD Kumaraswamy | కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కంటే ఆయన భార్య అనితనే ధనవంతురాలు. మాండ్య ఎంపీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కుమారస్వామి.. ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వ�
Telangana | ‘ఈసారి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్�