Lok Sabha Elections | పశ్చిమ బెంగాల్లో లోక్సభ తొలి దశ ఎన్నికలు ఈ నెల 19న నిర్వహించనున్నారు. మొత్తం మూడు లోక్సభ నియోజకవర్గాలకు 37 మంది బరిలో ఉన్నారు. వీరిలో 10 మంది కోటీశ్వరులే.
Lok Sabha Elections | కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బెంగళూరులో కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్లో జరిగే అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ�
Lok Sabha Elections | మహారాష్ట్రలోని మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తయ్యింది. ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలనే విషయంలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), ఎన్సీపీ (శరద్పవార్ వర్గం), కాంగ్రెస్ పార్టీ�
లోక్సభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పురసరించుకుని సోమవారం రాజేంద్రనగర్ ఆర్వో కార్యాలయంలో గుర్తింప�
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో నెలకొన్న అనవసరపు సంక్లిష్టతను రాబోయే కొత్త ప్రభుత్వం తక్షణమే తొలగించాల్సిన అవసరం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, 13వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్ అన్నారు.
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు కంకణబద్దులై ఉండాలని, పార్టీ విజయం కోసం ప్రతిఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన�
కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి మండలా
RS Praveen Kumar | తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి.. ప్రపంచ పటంలో కనిపించాలని గ
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా కార్యకర్తలు ప్రచారంలో మునిగిపోయారు. ఇక వినోద్ కుమార్ పేరు మీద విడుదలైన సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తెలంగాణ లొల్లిని ఢిల
లోక్సభ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక రాష్ట్ర బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నామాన్ని జపించడమే తప్ప మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్ల�
మహారాష్ట్రలో ఈ లోక్సభ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. దశాబ్దాలుగా మరాఠా నేలపై ప్రభావాన్ని చూపిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు అసలైన వారసులెవరో ప్రజాక్�
లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళా నేతలపై వ్యక్తిగత దూషణలు మరోసారి పెరిగాయి. ప్రత్యర్థులుగా నిలుస్తున్న మహిళా అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని సభ్యత మరిచి విమర్శిస్తున్నారు నాయకులు.