తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్న లోక్సభ స్థానాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2019 సాధారణ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తక్కువ ఓటు శాతం నమోదైన నియోజకవర్గాలను ఈసీ గుర్తించగా.. అందులో చేవెళ్ల పా�
లోక్సభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిచందన అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం ఏఆర్ఓలు, సెక్టార్�
Padi Kaushik Reddy | ఈటల రాజేందర్ పెద్ద మోసగాడు.. తాను సంపాదించుకున్న అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను గెలిపించేందుకు ఆయన వద్ద ర�
RJD | బీహార్లో లోక్సభ స్థానాలకు ఆర్జేడీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. బీహార్లో మొత్తం 40 లోక్సభ స్థానాలు ఉండగా మహాకూటమి ఒప్పందంలో భాగంగా ఆర్జేడీకి 23 స్థానాలు దక్కాయి. ఈ క్రమంలో ఆ పార్టీ 22 స్థానాలకు అభ్యర్�
Motkupalli Narasimhulu | తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలన
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ అస్సాంలోని కామ్రూప్ జిల్లాకు చెందిన లక్ష మంది విద్యార్థులు మంగళవారం తమ తల్లిదండ్రులకు పోస్ట్కార్డులు రాశారు.
రాజకీయ పార్టీలు చేస్తున్న ఎన్నికల వ్యయం ఆకాశాన్నంటుతున్నది. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. 2013-14, 2022-23 మధ్య లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చేసిన ఎన్నికల ఖర్చు (మీడియా ప్రక
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం
చేవెళ్ల లోక్సభ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతున్నది. జనరల్ స్థానమైన చేవెళ్లను గతంలో రెండు పర్యాయాలు కైవసం చేసుకున్న బీఆర్ఎస్ మూడోసారి సైతం గెలుచుకునేలా వ్యూహ రచన చేస్తు�
కాంగ్రెస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని మదర్సా నూర్మజీద్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్
Lalu Prasad Yadav | బీహార్లో ఈసారి లోక్సభ ఎన్నికలలో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలిద్దరూ పోటీ చేస్తున్నారు. ఆర్జేడీ మంగళవారం 22 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్లోని బేతుల్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక నిలిచిపోయింది. అక్కడ పోటీ చేస్తున్న బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భళావి మంగళవారం మృతి చెందడంతో ఎన్నికల ప్రక్రియను రద్దు చేస్తున్న�