ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్లో
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలతో పోలిస్తే ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలను ఈ నెల 6వ తేదీ నుంచే మొదలుపెట్టింది.
మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయంలో ఎన్నికల ప్�
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంల�
Motkupalli Narasimhulu | కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 80 లక్షల మంది ఉన్న మా మాదిగలకు ఒక్క టికెట్ ఇవ్వరు కానీ.. గడ్డం వివేక్ కుటుంబంలో మాత్రం 3 టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ ఆయన నిలదీశారు.
కేరళలోని మలప్పురంలో మతసామరస్యం వెళ్లివిరిసింది. ముస్లింల ప్రార్థనల (Eid Prayers) కోసం ఓ చర్చి గేట్లు తెరచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్
దేశంలో ఎన్నికల నగారా మోగింది. తమ తమ మ్యానిఫెస్టోలను ప్రకటించి మరొకసారి దేశ ప్రజలను మోసం చేసేందుకు రాజకీయ పార్టీలు తహతహలాడుతున్నాయి. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారానిక�
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయా? లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తేడా కొడుతున్నదా? ప్రత్యర్థులపై ఎప్పుడూ ఎదురుదాడి చేసే రేవంత్రెడ్డి..
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.1
లోక్సభ ఎన్నికల్లో అనిల్ కుమార్ గాలికి బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు కొట్టుకుపోవాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండాను ఎగ�
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్�
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ కో-ఆర్డినేటర్ పి.కార్తీక్రెడ్డి ఆరోపిం