KCR | ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
Harish Rao | ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. దౌల్తాబాద్లో జరిగి�
BRS Party | లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్టాత్మకంగా త�
Jeevan Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన సేకరణ మీద ఉన్నంత ధ్యాస.. ధాన్యం సేకరణ మీద లేదు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రూ. 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోప�
Jeevan Reddy | చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. రంజిత్ రెడ్డి చప్రాసీ ఉద్యోగానికి కూడా పనికిరాడు అని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భ
Siddaramaiah | భారతీయ జనతా పార్టీపై కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు దక్షిణాది రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ (Operation Lotus) చేపట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోం�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi). ఈసారి ఎలాగైనా ఇండియా కూటమిని కేంద్రంలోకి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల వేదికగా శనివారం ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి బహిరంగసభ కావడంతో నేతలు ప్రతిష్ఠాత్మకం�
ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 15న పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగర సీఐ నరహరి ఆధ్వర్యలో శుక్రవారం పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. ఎల్లమ్మగుట్ట వద్ద నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై స�
తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్సేనని, ఎంపీలుగా గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలు అవుతారని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా లోక్సభ ఎన్నికల్లో పో టీ చేయనున్నారు. బారాముల్లా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు.