బీసీలపై కాంగ్రెస్ పార్టీ కత్తి దూస్తున్నది. ఆ పార్టీ నేతల దురహంకార మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దమ్ముంటే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కాంగ్రెస్ నేతలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ
ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆదివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలో లోక్సభ ఎన్నికల సన్నాహక సమావే�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(సోమవారం) బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. బాన్సువాడలోని మీనా గార్డెన్లో ఉదయం 9 గంటలకు, గాంధారిలో 11 గంటలకు, బిచ్కుంద మండల కేంద్రంలో సాయంత్�
భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నదని, అధికార బీజేపీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నదని ప్రముఖ ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ ఆరోపించారు. ప్రస్తుత పరిణామాల మధ్య జరుగుతున్న లోక్సభ ఎన్నికలు దాదాపు రిగ్గింగ్�
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సర్వం సమాయత్తమైంది. ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో అన్ని రాజకీయ పక్షాలకన్నా ముందుగా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్య�
దేశంలో నెల రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సమర సన్నాహాల్లో మునిగి ఉన్నాయి. తమ మంద, ధన, కండ బలంతో ఓట్లను దండుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడి నుంచే కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభిస్తూ వస్తుండగా..బీఆర్ఎస్ సైతం లోక్సభ ఎన్నికల్ల�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు దూసరి అశోక్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర�
KCR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పదేండ్లలో ప్రజల్లో భావోద్వేగాలు పెంచడం తప్ప ఒక్క మంచి పని కూడా చేయలేదు. అయ�
KCR | దళితబంధు ఏమైందని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కాసాని జాన్�
KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుణ్యమా అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా, వారి స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన�