BRS Party | ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది.
BJP | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) భారతీయ జనతా పార్టీ (BJP) మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను (candidates) ప్రకటించింది.
AAP | పంజాబ్ (Punjab)లో నాలుగు లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అభ్యర్థులను (candidates) ప్రకటించింది. నలుగురు సభ్యుల జాబితాను మంగళవారం రిలీజ్ చేసింది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందు�
వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిపాస్తుల వలె.. ‘ నువ్వు, లేదంటే నేను’ అన్నట్టు కాంగ్రెస్, బీజేపీ దేశంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. ఫలితంగా దేశంలోని పేద ప్రజలు ఇంకా పేదరికాన్ని అనుభవిస్తుంటే సంపన్న
ఈశాన్య రాష్ర్టాలు భారత్లో ఎప్పటికీ ప్రత్యేకమే. పేరుకు ఎనిమిది రాష్ర్టాలు ఉన్నప్పటికీ.. లోక్సభలో ఉండే సీట్ల సంఖ్య కేవలం 25 మాత్రమే. ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ కంచుకోటగా ఉండే ఈశాన్య రీజి
ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల నిర్వహణలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఒక్క రేవంత్రెడ్డి మాత్రమే అన�
ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటుతోనే గుణపాఠం చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం బాన్సువాడ, బిచ్కుంద, గాంధా రి మండల కేంద్రాల�
రాబోయే పార్లమెంట్ లోకసభ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరగడంలో సెక్టోరల్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదని జడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నాగర్కర్నూల్ బీఆర్ఎస
బడుగులను అణగదొక్కేందుకు చేస్తున్న కాంగ్రెస్ కుట్రలపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కుల కుంపటిని రాజేస్తున్న ఆ ఆపార్టీ నేతలపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటి పైకి రావాల