సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. తొలి దశలో మొత్తం 21 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 102 లోక్సభ స్థానాల్లో ఈ నెల 19 న పోలింగ్ జరుగనున్నది.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితాపై జిల్లా ఎన్నికల �
లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారం నుంచి ప్రారంభమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల పార్లమెంటు స్థానానికి సంబంధించి రాజేంద్ర నగర్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటుచ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్దకాలంగా ప్రజల ఆలోచనలను దారిమళ్లిస్తూ, వారి మెదళ్లపై థాట్ పోలీసింగ్ చేస్తూ యథేచ్ఛగా పాలన సాగిస్తున్నది. 2014, 2019, 2024 మూడు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీసుకువచ్చిన �
AAP Ka RamRajya | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేం
BRS Party | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, గులాబీ జెండా అత్యధిక సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉ
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్న భయంతోనే కొత్త డైలాగ్లు చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
దేశ అభివృద్ధి, శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా బీజేపీ తన నూతన ఎన్నికల మ్యానిఫెస్టో ‘సంకల్ప పత్రం.. మోదీ గ్యారెంటీ’ని ఇటీవల విడుదల చేసింది. వికసిత భారతే తమ లక్ష్యమని పేర్కొన్నది.
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
ఈ సారి రాష్ట్రంలో భారీగా లోక్సభ సీట్లు గెలుచుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి నేతల అసమ్మతి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. పైకి అంతా బాగుందన్నట్టుగా వ్యవహరిస్తున్నా.. మెజార్టీ నియోజకవర్గాల్లో క�
ఎన్నిక ఏదైనా విలక్షణ తీర్పు ఇవ్వడం తమిళుల ప్రత్యేకత. ఈ ఎన్నికల్లో ఒకే పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టే ఓటర్లు తర్వాతి ఎన్నికల్లో అదే పార్టీని దారుణంగా ఓడించి మరో పార్టీకి గంపగుత్తాగా సీట్లన్నీ అప్పగిస్త�