KCR | రాబోయే రోజుల్లో ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో క
KCR | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది.
KCR | తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీల
KTR | మరికాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. ఈ క్రమంలో గులాబీ శ్రేణులతో తెలంగాణ భవన్ సందడిగా మారింది.
కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం, రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యమని మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) అన్నారు. మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యామ్ కట్టి, మరమ్మతులు చేయాలని.. న�
హిమాలయ రాష్ట్రమైన ఉత్తరాఖండ్లో లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్నది. రాష్ట్రంలోని మొత్తం ఐదు స్థానాలకు తొలి దశలో భాగంగా ఈనెల 19న పోలింగ్ జరుగనున్నది. రాష్ట్రంలో ప్ర ధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోట�
లోక్సభ ఎన్నికల వేళ ఏదో ఒక అంశాన్ని ముందరేసుకోవడం, దాన్ని పెద్దయెత్తున ప్రచారం చేసి ఓట్లు దండుకోవడం బీజేపీకి రివాజుగా మారింది. 2014లో నల్లధనం అంశం, 2019లో పుల్వామా ఘటనల ద్వారా లబ్ధి పొందిన కమలదళం ఇప్పుడు మళ్ల�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన వెంటనే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు.
లోక్సభ ఎన్నికల ముంగిట అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను బుధవారం ప్రారంభించింది.
జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు.
అమేథీ నుంచి పోటీ చేసే నిర్ణయాన్ని పార్టీకే వదిలేసినట్టు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ బదులిస్తూ.. ‘మా పార్టీలో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాలు పార్టీ ఎన్నికల కమిటీ