Couple Vote | తొలి విడుత లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్లోని కతువాలో ఓ నూతన జంట పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
BJP Party | మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తెలంగాణ హైకోర్టు ఝలక్ ఇచ్చింది. సస్పెండ్ అయిన 106 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
IED Blast | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చిహ్కా గ్రామ సమీపంలో ఓ ఐఈడీని పేల్చేశారు. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్కు చెందిన అసిస్టెంట్ కమాండంట్ తీవ్రంగా గాయపడ్డారు.
Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent).
Lok Sabha Elections | మేఘాలయా ముఖ్యమంత్రి (Meghalaya Chief Minister) కాన్నాడ్ కె సంగ్మా (Conrad K Sangma) సైతం లోక్సభ ఎన్నికల తొలి విడతలో ఓటు వేసేందుకు ఉదయం 6:30 గంటలకే తురాలోని పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ప్రజలు అప్పటికే క్యూలైన్�
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్తో కలిసి పెద్దపల్లి కలెక్టరేట్�
లోక్సభ తొలిదశ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులుతీరారు. సాధారణ పౌరులతోపాటు సినీనటులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నార
Rahul Gandhi | ప్రతి ఓటూ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు.
PM Modi | తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దేశ ప్రజలకు ఓ సందేశాన్నిచ్చారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
Sivakarthikeyan | సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడులో సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకే 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ ప్రారంభమైంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.