Lok Sabha elections | అలనాటి అందాల నటి, మథుర లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి హేమామాలిని తరఫున ఆమె కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మథురలోని పలు పట్టణాల్లో తిరుగుతూ ఈసారి కూడ�
Vinod Kumar | కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.
Pocharam Srinivas Reddy | ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో జనాలు లేరు అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
లోక్సభ సార్వత్రిక ఎన్నికల మొదటి అంకం శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. చెదురుమదురు ఘటనలు, కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు మినహా తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్ల�
బీఆర్ఎస్తోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యపడుతుందని బీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ వ్యక్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడమే ఇందుకు ఉదాహరణగా వారు చె
రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగింది. శుక్రవారం నాడు 57 నామినేషన్లు 69 సెట్లతో దాఖలయ్యాయని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు.
నామినేషన్ల ప్రక్రియలో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గానికి రెండో రోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. బీఎల్ఎఫ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఎంసీపీఐ(యూ)పార్టీ అభ్యర్థిగా వనం సుధాకర్.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడంతో అధికారయంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది నియామకం, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ తద�
భువనగిరి పార్లమెంట్కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజు శుక్రవారం ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాలయంలో ఆర్వో హన్మంతు కె.�
మీ ప్రాంత బిడ్డనైన తనను లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని, నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ �
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని, నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సిబ్బందిని ఆదేశించారు.
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారు పెడుతున్న ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందా లు కచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం లోకసభ నియోజక�
KCR | ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీఆర్ఎస్ నాయకులు