అధికారం కోసమే కాంగ్రెస్ బూటకపు హామీలు ఇచ్చిందని, రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు నల్లగొండ మరోసారి వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచార రోడ్ షోకు మిర్యాలగూడ సిద్ధమవుతున్నది.
బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల ప్రచారం దూసుకెళ్తున్నారు. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూ�
మణిపూర్లోని ఇన్నర్ మణిపూర్ (Manipur) పార్లమెంట్ స్థానంలో రీపోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నది. లోక్సభ తొలిదశ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 19న జరిగిన పోలింగ్లో.. ఇన్నర్ మణిపూర్లోని 11 పోలింగ్ కేంద్రాల్లో హింస�
దేశంలో బీజేపీ కంచుకోటగా చెప్పే రాష్ర్టాల్లో మధ్యప్రదేశ్ ముందు వరుసలో ఉంటుంది. 1999 నుంచి అన్ని లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్పై బీజేపీ ఇక్కడ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.
నగరంలోని ఐటీఐ కళాశాల గ్రౌండ్లో ఆదివారం ఉదయం వాకర్స్తో బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల చిట్చాట్ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు.
బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్రెడ్డి అహంకారం, నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారని, ఆయనకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష �
లోక్సభ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్ని పార్టీల కన్నా ప్రచారంలో ముందున్నారు.
లోక్సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు తాయిలాలు పంచి ప్రలోభాలకు గురిచేయడం వంటి చర్యలకు పూనుకుంటున్నా�
కర్ణాటకలోని మండ్య నుంచి లోక్సభ బరిలో నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామికి ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఒక్క ఉప ఎన్నికలో తప్ప 13 సార్లు విజయం సాధించిన చరిత్ర కాంగ్రె�
బీసీల అభ్యున్నతికి జీవితాన్ని ధారబోసిన గొప్ప నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ అని బీసీ నేతలు కొనియాడుతున్నారు. 96 కులాలను ఐక్య వేదిక పేరుతో ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని కాసాని ఘనతను వివరిస్తున్న�
సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉల్లంఘనులు తప్పించుకోవడానికి వీల్లేదు.