Aligireddy Praveen Reddy | కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ పత్రాలను
KTR | బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో కూడా బీజేపీని అడ్డుకున్నది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు.
KTR | మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు
KCR | తెలంగాణ భవన్ నుంచి పోరుయాత్రకు గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన్కు చేరుకున్న కేసీఆర్కు మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.
Vekatram Reddy | తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా మే నెల 13న పోలింగ్ జరగనుండటంతో.. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నెల 18 మొదలైన నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుంది. గడ
Gali Anil Kumar | జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు, అనుచరులతో కలిసి సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన గాలి అనిల్ కుమార్..
Vinod Kumar | బీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం రోజూ రెండు పూటలా ఆయన ప్రచారం కొనసాగుతోంది. ఇవాళ ఉదయాన్నే వేముల�
KCR | రాష్ట్రంలో ఎన్నికల తరువాత ఏమైనా జరిగే అవకాశం ఉన్నదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతికనిచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
KCR | తెలంగాణలో బీఆర్ఎస్ వైబ్రంట్ (క్రియాశీలకం)గా ఉన్నదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం ఏకగ్రీవంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారిత�
‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎస్సీ, ఎస్టీలకు ఒరిగిందేంలేదు.. కేవలం ఓటుబ్యాంకుగానే వాడుకుంటున్నయ్.. గిరిజనుల అభ్యున్నతి ఒక్క బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది’ అని బీఆర్ఎస్ మహబూబాబాద్ లోక్సభ అభ్యర్థి
మాజీ మంత్రి హరీశ్రావు నేడు మాచారెడ్డికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గజ్యానాయక్తండా,ఎక్స్రోడ్లో బుధవారం సాయంత్రం రోడ్ షో నిర్వహించనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు సమన్వయ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా సమన్వయంతో �