KCR | కేసీఆర్ బస్సు యాత్ర నేపథ్యంలో ఓ ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ ట్రైలర్ అధికార పక్షానికి వణుకు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మోసాలను ఎండగడుతూ.. కే�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ యాత్ర కొనసాగించబోయే బస్సుకు తెలంగాణ భవన్�
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే కాదు.. రాముడు అందరివాడు.. అందరికీ దేవుడు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ ఓడిపోయినా కూడా శ్రీరాముడికి ఏం కాదు అని కేటీఆర్ పేర్కొన్న�
KTR | అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్-1 నడిచింది.. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసం పార్ట్-2 సీక్వెల్ నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానున్నది. వరుసగా 17 రోజులు సాగే ఈ యాత్రకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో పార్టీ అవ�
‘హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ లోలోపల భయపడుతున్నారా?’ ఫేస్బుక్లో ఓ నెటిజన్ ప్రశ్న.
ఆచరణ సాధ్యంకాని హామీలు, మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని, ఎక్కడికక్కడ నిలదీయాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
ప్రజలను అయోమయానికి గురిచేసి.. మోసపూరిత హామీలను గుప్పించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విమర్శించారు.
చేవెళ్ల లోక్సభలో బీసీలకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని బీసీ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పాలనలో బీసీలు ఎదుర్కొన్న కష్టాలను తల్చుకుని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని గెల�
కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆయనను పార్టీ నుంచి ఆరేండ్లపాటు బహిష్కరి�
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లోని మమతాబెనర్జీ సర్కారు భారీ షాక్ తగిలింది. 2016లో చేపట్టిన 25,753 మంది టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువ
పార్లమెంటు, శాసనసభల సభ్యులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో దాదాపు 2,000 కేసులను 2023లో ప్రత్యేక కోర్టులు పరిష్కరించాయి. సీనియర్ అడ్వకేట్ విజయ్ హన్సారియా ఓ అఫిడవిట్లో ఈ వివరాలను సుప్రీంకోర్టుకు తెలిపారు.