దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీలకు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు.
రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్.. ఈ పేరు ఈసారి బీహార్ లోక్సభ ఎన్నికల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది. పూర్ణియా స్థానం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి మ
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 14.63 కోట్ల న
జవాన్లు ఎన్నికల విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడి పది మందికి గాయాలైన ఘటన ఆదివారం జగదల్పూర్లో జరిగింది.
ECI | లోక్సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19 తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. అక్కడ 69.2 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. అయితే దేశవ్యాప్తంగా �
కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం ఇప్పడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా గెలువాలని బీజేపీ గట్ట
లోక్సభ ఎన్నికల్లో ఓటేయడం మిస్ కావొద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరి(సీజేఐ) డీవై చంద్రచూడ్ దేశ పౌరులకు విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో అది ప్రథమ ప్రాధాన్యం కలిగిన బాధ్యతని తెలిపార�
‘ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గాలికొదిలేసిన్రు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు? ఇదేం పాలన’ అంటూ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్�
Pocharam Srinivas Reddy | తనను నమ్ముకొని పేదలు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నారని.. వారి బాధ చూడలేనని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలోపు బిల్లులు రాకపోతే మే 13 తర్వాత బిల్లుల కోసం లబ్
Priyanka Gandhi | కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె పతనంతిట్ట లోక్సభ నియోజకవర్గంలో పర్యటించార
Election code | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా డీకే శివకుమార్ కోడ్ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసుల
Vinod Kumar | ఐదుగురు ఎంపీలతో ఢిల్లీకి వెళ్లి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో పోరాడే పార్టీ కూడా బీఆర్ఎస్ మాత్రమే అని ఆయన తెలిపారు.