Polling Percent | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలవరకూ కొనసాగనుంది. దీంతో సాధారణ పౌరులతోపాటు ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఇక ఉదయం 11 గంటల వరకూ త్రిపుర (Tripura) రాష్ట్రంలో అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది (Polling Percent). ఆ రాష్ట్రంలో 33.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక అత్యల్పంగా లక్షద్వీప్లో (Lakshadweep) 16.33 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపింది.
#LokSabhaElections2024📷 | Voter turnout till 11 am for phase 1 of polling:
Lakshadweep records the lowest – 16.33%
Tripura records the highest – 33.28% pic.twitter.com/tgkI2p7ATU— ANI (@ANI) April 19, 2024
Also Read..
Lok Sabha Elections | ముందుగా నేనే ఓటేయాలనుకున్నా.. కానీ ఓటర్లను చూసి షాకయ్యా : మేఘాలయా సీఎం
PM Modi | అధిక సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు మోదీ పిలుపు
Rahul Gandhi | ఓటు దేశభవిష్యత్తును నిర్ణయిస్తుంది : రాహుల్ గాంధీ