దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొన
Karnataka | లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు గెలుస్తుందని ఇంటర్నల్ పోల్స్ అ�
ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా (Prime Minister) ఇందిరాగాంధీ (Indira Gandhi) పేరుతో ఉన్న రికార్డును మోదీ అధిగమించారు.
ONOE | లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది ఈఎంఎస్ నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య �
నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కానున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఆయన పార్టీ మద్దతు ఇవ్వడమే కాక, డీఎంకే తరపున ఆయన తమిళనాడులో ప�
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని
అబద్ధపు ప్రచారాలతో ఇంతకాలం అందర్నీ మభ్యపెట్టిన కమలదళం అసత్యాల కోట బద్దలవుతున్నది. దేశంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకు దిగజారిపోతున్నది. లోక్సభ ఎన్నికల్లో �
భారత్కు 21 మిలియన్ డాలర్ల సహాయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్ డాలర్ల (సుమారు రూ.182 కోట్లు) సహా�
కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అత్యంత ధనిక పార్టీగా నిలిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ నిరుడు మార్చి 31 నాటికి ఏకంగా రూ.7,113.80 కోట్ల బ్యాంక్ �
Year Ender 2024 | రాజకీయంగా 2024 సంవత్సరంలో పార్టీలకు ఆశ్చర్యకరమైన ఫలితాలే వచ్చాయి. ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం అంత సులభం కాదని ఈ సంవత్సరంలో జరిగిన పలు ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. లోక్సభతో పాటు వివిధ అసె
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయ అధ్యక్షురాలు, వాయనాడ్ ఎంపీ (Wayanad) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) లోక్సభ (Lok Sabha) లో తొలిసారి ప్రసంగించారు.
కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి బీటలు వారుతున్నది. ఇప్పటికే కూటమిలో ఉన్న విభేదాలు లోక్సభ ఎన్నికల్లో ప్రస్ఫుటం కాగా, ఇటీవల జ�
Priyanka gandhi | కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని వయనాడ్ ఎంపీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఆమె పోటీ చేశారు.
TVK Party | తమిళ స్టార్ హీరో విజయ్ ఆదివారం నిర్వహించిన తన పార్టీ మొదటి బహిరంగ సభ తమిళ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీసింది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని విజయ్�