TVK Party | తమిళ స్టార్ హీరో విజయ్ ఆదివారం నిర్వహించిన తన పార్టీ మొదటి బహిరంగ సభ తమిళ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరతీసింది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని విజయ్�
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠాలు ఎటువైపు ఉంటారనేది కీలకంగా మారింది. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న మరాఠా జనాభా మద్దతు మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటములకు కీలకంగా మారింది.
లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ డబ్బు పంపిణీ వ్యవహారం బట్టబయలైంది. డబ్బు ఎలా పంచాలో పార్టీ కార్యకర్తలకు అర్సికేరె ఎమ్మెల్యే కేఎం శివలింగగౌడ సూచిస్తున్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వ�
Kushboo Sundar | కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పై నటి ఖుష్పూ (Khushbu Sundar) ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
‘ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులుంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం. బదిలీలు చేపడతున్నాం. అసంతృప్తిని దూరం చేస్తున్నాం’ ఇది తరుచూ సీఎం మొదలు మంత్రుల వరకు చెప్పే నీతి
ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, న్యాయమైన సమస్యల పరిష్కారానికి చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే దసరా తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవో సంఘం రా�
ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.
గత లోక్సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తేడాలున్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ సంచలన విషయం వెల్లడించింది. ఏకంగా 538 లోక్సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్ల మధ్�
రాష్ట్ర బడ్జెట్ను నేడు ప్రవేశపెట్టనున్నారు. గురువారం మధ్యా హ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు ప్రవేశప�
పద్దెనిమిదో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం 303 నుంచి 240 సీట్లకు తగ్గిపోవడంతో ఇకపై పాలకపక్షం ‘హిందుత్వ దూకుడు’ మందగిస్తుందని రాజకీయ పండితులు విశ్లేషించారు.
మూసీ ప్రక్షాళన అంచనా వ్యయం కేవలం మూడు నెలల్లోనే రూ.50వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్లకు పెరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 21న కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్కుమార్ తరఫున ప్రచారం నిర�
పసుపుబోర్డు ఏర్పాటు మాటలకే పరిమితమైంది. ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించినప్పటికీ అతీగతీ లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ పర్యటనకు వచ్చిన మోదీ పసుపుబోర్డుపై ప్రకటన చేశారు. పది నెలలు దాటి�
అతి విశ్వాసమే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు అధికార బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. 2019లో 62 ఎంపీ స్థానా