‘అధికారం ఉండగా ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎందుకు విఫలమైంది. మీరంతా ఎందుకు ఓడిపోయారు? అంటూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులను కురియన్ కమిటీ ప్రశ్నించింది.
లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్గాంధీ ‘ప్రజాస్వామ్యంలో జయాపజయాలు ఓ భాగం’ అని ఇంగ్లండ్ మాజీ కన్జర్వేటివ్ ప్రధాని రిషి సునాక్కు రాసిన లేఖలో వ్యాఖ్యానించడం ఎంతోమందికి ఆశ్చర్యం కలిగించింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది.
ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాటుచేసిన కురియన్ కమిటీ ఈ నెల 10 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావ
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్�
ఇప్పుడు కావలసింది తెలంగాణ ఆత్మను, బీఆర్ఎస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడం. ఈ రెండు పనులు అవసరమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలుసు. తను స్వయంగా ఇటీవలి కాలంలో కొన్నిసార్లు అన్నవే. కనుక ఆ పని జరగాలి.
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
Amit Shah | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా పాతబస్తీలో నమోదైన కేస�
కేసీఆర్ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరడంతోపాటు ముఖ్యమంత్రిని కావాలనే తన కోరిక తీరిందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. తన ముందున్నది తెలంగాణ పునర్నిర్మాణం మాత్రమేనని అన్నారు. ఢిల్లీ పర్యటనలో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ఆసక్తికరమైన చర్చను లేవనెత్తారు. అదేమిటంటే.. ‘బీజేపీ నియమం ప్రకారం 75 ఏండ్లు దాటిన వారికి ఎలాంటి బాధ్యత అప్పగించరు.
18వ లోక్సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీతో ఆయన భేటీ కానున్నట్టు సమాచారం.