లోక్సభ ఎన్నికల సందర్భంగా తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు పునరుద్ధరించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శశాంక అదనపు కలెక్టర్ భూపాల్రె
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఈ నెలలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇతర పార్టీలతో అధికారం పంచుకోకుండా చివరిసారిగా పూర్తి పదవీకాలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపినది 1991-96 మధ్యకాలంలో.
గత రెండు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా బెంచ్ మార్కు 272ను దాటిన బీజేపీ.. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఆ మార్కును అందుకోలేకపోయింది. 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 సీట్లు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో మాత్రం 240 సీట�
బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావుతో వివిధ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు శనివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ�
లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత షేర్ మార్కెట్ కుప్పకూలిందని, పెట్టుబడిదారులు నష్టపోయారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను తప్పుగా అంచనా వేసినట్లు ఒప్పుకున్నారు. తమ అంచనాలు 20 శాతం తప్పుగా ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ బీజేపీ ఓటు �
కమలం పార్టీలో లోక్సభ ఎన్నికల ఫలితాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. భారీగా సీట్లు తగ్గిపోవడం, సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకోకపోవడం పట్ల పార్టీ నేతలు, శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొన్నది.
MP Salary | లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన పార్లమెంట్ సభ్యులకు కేంద్రం అన్ని రకాల సదుపాయాలనూ కల్పిస్తుంది. నెలకు రూ.లక్ష జీతం, ఉచిత వసతి సౌకర్యం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీల జీతాలు, ఇతర ప్రోత్సాహకాల (Allowances and Perks) గ�
మాజీ ప్రధాని జవర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi ) దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతిభవన్లో జరుగనున్న ఈ కార్యక్రమానికి దక్షిణాసియా దేశాధ�
తాజా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 2019లో 303 సీట్లు సాధించిన ఈ పార్టీ ఈసారి 240 సీట్ల వద్దనే ఆగిపోయింది. అంటే గతంలో కన్నా 63 సీట్లు తగ్గాయి.
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్లకు సంబంధించిన ఓ విషయం తాజాగా ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వీరిద్దరూ.. ప్రస్తుతం పార్లమెంట్లో అడుగుపెట్టబోత�