తెలంగాణే ధ్యాసగా గులాబీ జెండాను ఎత్తుకున్న ఆ గుండె, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేకపోయింది. మొన్నటి లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను రోజంతా టీవీల్లో చూస్తూ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన�
‘ఎన్నికలు ముగిసినయ్.. ఇకనైనా అబద్ధాల ప్రచారం ఆపి పాలనపై దృష్టి పెట్టండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సూచించారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై క్రిశాంక్ బుధవారం ఎక్స్ వేదిక�
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట
తాజా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ సీట్లు గెలుచుకోకపోయినంత మాత్రాన నాయకులు, కార్యకర్తలు కుంగిపోవాల్సిన అవసరం లేదని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు �
ఈవీఎంలకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎ�
NOTA | 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు పూర్తిస్థాయిలో వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97,323 ఓట్లు నో�
Lok Sabha | ఈ ఎన్నికల్లో ఓ ఇద్దరు అభ్యర్థులు జైల్లో ఉండే గెలుపొందారు. ఆ ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులే. ఒకరు బారాముల్లా నియోజకవర్గం నుంచి, మరొకరు పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి విజయం సాధి�
YS Sharmila | ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఈ మేరకు తన తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఆమె ఒక పోస్టు పెట్టారు. రాష్ట్ర ప్రజల ఇచ్చిన తీర్పు�
Election results | ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్నీ సీట్లు సాధించినా.. ఏ పార్టీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ఎన్డీఏ
Supriya Sule | మహారాష్ట్రలోని శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి (Baramati) లోక్సభ నియోజకవర్గంలో సుప్రియా సూలే (Supriya Sule)నే గెలుపొందారు.
US congratulations | ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. లోక్సభ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అభినందనలు
Uttarpradesh | బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది. యూపీలోని మొత్తం