Centrel Government | కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనా? లేక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట మా? అనేది యావత్ భారతావనిని ఉత్కంఠకు గురిచేస్తున్నది.
Ram Mandhir | భారతీయ జనతా పార్టీని ఈ ఎన్నికల్లో అయోధ్య రామయ్య కరుణించలేదు. దశాబ్దాలుగా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామనే నినాదంతో ఎన్నికలకు వెళ్తూ రాజకీయంగా ఎదిగింది బీజేపీ. అయితే, ఇప్పుడు రామమందిర నిర్మాణ�
CM Revanth | సీఎం రేవంత్రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరావభవం ఎదురైంది. ఆయన జిల్లా ప్రజలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి పాలమూరు ప్రజలు దెబ్బ మీద దెబ్బ కొట్టారు. స్థానిక సం
KTR | లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని తెలిపారు. ఫీనిక్స్ పక్షిలా గా తిరిగి లే
దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. పదేండ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. అలకలు, బుజ్జగింపులు, అవిశ్వాసాలు, అధికార మార్పిడులు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014, 2019ల
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఏడు నియోజకవర్గాలకు గానూ ఏడింటినీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసినా బీజేపీకి అడ్డకట్ట వేయలేకపోయాయి. 2014, 2019 ఎన్న�
హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, గుంట
తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల ఫలితాల్లో నలుగురు సిట్టింగ్ ఎంపీలే తిరిగి ఎన్నికయ్యారు. ఆ నలుగురిలో ముగ్గురూ బీజేపీ నుంచే గెలుపొందారు. బీజేపీ అభ్యర్థులుగా సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ బ�
లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది స్థానాలు సాధించగా, ఓట్లలో మాత్రం భారీ తేడా ఉన్నది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకి 10.93 లక్షల
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తమను నిరాశకు గురిచేసినా ఎట్టి పరిస్థితుల్లో కుంగ
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతంలో మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో 60 ను�
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఊపుమీదున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్లోని 25 స్థానాలకుకు గానూ 24 సీట్లను గెలుపొందిన ఆ పార్టీ ఈసారి చతిక
ఈశాన్య రాష్ర్టాల్లో కొంచెం అటుఇటుగా గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. అయితే గత ఏడాది మే నుంచి రెండు జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్లో ఎన్డీయే కూటమి ర