జార్ఖండ్లోని గాండేయ్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి దిలీప్ కుమార్ వర్మపై ఆమె 27 వేలకుపైగా ఓట్ల ఆధి�
మధ్యప్రదేశ్లో లోక్సభ ఎన్నికల 40 ఏండ్ల చరిత్రను బీజేపీ తిరగరాసింది. మొత్తం 29 లోక్సభ స్థానాల్ని కైవసం చేసుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పాఘన్ సింగ్ కులస్తే, వీరేంద�
ప్రధాని మోదీ, అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీకి మరోమారు భారీ విజయం దక్కింది. క్లీన్స్వీప్ చేసే అవకాశం తృటిలో తప్పింది. రాష్ట్రంలోని 25 స్థానాలకు (సూరత్ మినహా) ఎన్నికలు నిర్వహించగా 24 ఎంపీ స్థాన�
పార్టీలను చీల్చి..రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీయే కూటమికి మహారాష్ట్రలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ (శరద్పవార్)లతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 13 ఎంపీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో 7 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆప్-3 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో గెలిచాయి. జైల్లో ఉన్న సిక్కు �
హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడ�
ఉత్తరాఖండ్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. రాష్ట్రంలోని ఐదు లోక్సభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో 2014 లోక్సభ ఎన్నికల నుంచి 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటివరకు కాంగ్రె�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్ర ప్రజలు మెజార్టీ సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడు తూ.. ఎనిమిది సీట్లల�
లోక్సభ 18వ ఎన్నికల్లో కేంద్రంలో పాలక కూటమికి నాయకత్వం వహించే బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి మొత్తం 543 సీట్లకుగాను 400 దాటిపోతాయని చివరి దశ పోలింగ్ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా
లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగు లు బీజేపీకే జై కొట్టారు. రాష్ట్రంలో 2.15 లక్షల పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ ఓట్లు పోలయ్యాయి. వీటిని పరిశీలిస్తే.. అత్యధిక స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు బీజేపీ అభ
‘ఈ పార్లమెంట్ ఎన్నికలను కచ్చితంగా తమ పాలనకు రెఫరెండంగా భావిస్తాం’ అంటూ సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రకటించారు. కాంగ్రెస్ ఆశించిన విధంగా విజయం సాధించలేకపోవడంతో రేవంత్రెడ్డి మాటపై నిలబడతారా? లేదా? అనే �
ఎనిమిది ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్కు విజయం అందించిన ప్రజలకు సీఎం రేవంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఫలితాలపై స్పందించిన ఆయన పత్రికా ప్రకటన జారీచేశారు.
భారతీయ జనతా పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు లక్ష్యాలతో బరిలోకి దిగింది. సొంతంగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ రెండింటికీ భారీ దూరంలో నిలిచిపోయి�