లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 8 చోట్ల లీడ్లో కొనసాగుతున్నది.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 214 సీట్లలో, ఇతరులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడులో (Tamil Nadu)
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 166 చోట్ల లీడ్లో ఉన్నది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు.
బీజేపీ ఒక్కటే మత రాజకీయాలు చేస్తున్నదని చెప్పలేం. హిందుత్వ పేరిట బీజేపీ బహిరంగంగానే మత రాజకీయాలు చేస్తే.. హిందుత్వకు వ్యతిరేకంగా మైనారిటీ మత రాజకీయాలను కాంగ్రెస్ నమ్ముకున్నది. ఒకవైపు మైనారిటీ మతాలను, మ
మొన్నటిదాకా తమ అంచనాలే నిజమవుతాయని బలంగా నమ్మిన బెట్టింగ్బాబులను ఎగ్జిట్పోల్స్ అయోమయంలో పడేశాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై కొందరు.. కాంగ్రెస్పై కొందరు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొందరు.. కూటమి వస
లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి నష్టం? ఎవరికి లాభం చేకూరుస్తుందనే దానిపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. కౌంటింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు లెక్కల్లో మున
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరలో అమలు కానున్న తరుణంలోనూ.. ఎన్నికల రాజకీయాల్లో మహిళల ప్రాతినిథ్యం ఆశించినంత పెరగడం లేదని తాజా లోక్సభ ఎన్నికలు తేటతెల్లం చేశాయి.
కౌంటింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీ�
లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. మే 13న ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించిన విషయం విదితమే. అత్యంత
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మరికొన్ని గంటల్లో వెలువడనున్నది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. తొలుత నిజామాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గాల ఫలితాలు వెల్లడికాన�
లోక్సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను ఎప్పటికప్పుడు అందించేందుకు సీఎంఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు results2024.in యాప్ను రూపొందించారు. ఈ ఇంజినీరింగ్