Lok Sabha Elections | తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17 నియోజకవర్గాల్ల�
Lok Sabha Elections | తెలంగాణ వ్యాప్తంగా రూ. 200 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, విలువైన ఆభరణాలు, నార్కోటిక్ డ్రగ్స్ను సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఈ నెల 6వ తేదీ వరకు అమల్లో ఉండన�
CEC Rajiv Kumar: భారత్ చరిత్ర సృష్టించింది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 64.2 కోట్ల మంది భారతీయులు ఓటేశారు. దీంట్లో 31.2 కోట్ల మంది మహిళలు ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం�
మలి విడుత ఉద్యమంలో జిల్లాకు చెందిన అనేక మంది ఉద్యమకారులు ఆత్మబలిదానాలకు పాల్పడ్డారని, వారి త్యాగాలు వెలకట్టలేనివని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్�
టోల్ప్ల్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1న టోల్ ధరలు 5శాతం పెంచుతుంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈసారి తాత్కాలికంగా నిలిచి�
ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ�
రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిక్యతను సొంతం చేసుకోబోతున్నదని సీ-ప్యాక్ (సివిక్ పోల్ ఎనాలసీస్ కమిటీ) సర్వే వెల్లడించింది. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వివరాలను సీ
లోక్సభ ఎన్నికల యుద్ధం ముగిసింది. 2014, 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2024లో పోలింగ్ శాతాల్లో కొంత తేడా కనిపిస్తున్నది. గత రెండు లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ తగ్గినట్టు కనిపిస్తున్నది. శనివారం ము�