లోక్సభ చివరి విడత ఎన్నికల వేళ కేంద్రం శనివారం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.69 తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఈ సిలిండర్ ధర రూ.1,676గా ఉన్నది.
మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈనెల 5న తీర్పు వెల్లడిస్తామని స్థానిక ప్రత్యేక కోర్టు వెల్లడించింది. లోక్సభ ఎన్న�
ఈ నెల 4న రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తిచేశామని, అదేరోజు సాయం త్రం నాలుగు గంటల కల్లా తుది ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ వెల�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
CEO Vikas Raj | ఈ నెల 4న ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలవుతుందని సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు ఉంటుందని.. 8.30 గంటలకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు షురూ అవుతుందని ప్రకట
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Violence | లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) సందర్భంగా పశ్చిమ బెంగాల్ (West Bengal ) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు (Violence) చోటు చేసుకున్నాయి.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఓటేసేందుకు తరలివస్తున్నారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
భారత్లో లోక్సభ ఎన్నికల వేళ కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు ఇజ్రాయెలీ సంస్థ స్టయిక్ ప్రయత్నించిందని ఓపెన్ఏఐ ఒక నివేదికలో వెల్లడించింది.
లోక్సభ చివరి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ పడుతున్నారు.
లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఈ నెల 4న జరిగే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన
Income Tax : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆ సోదాల్లో సుమారు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182 శా�