కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ అస్థిరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితం హిమాచల్ప్రదేశ్లో పతనం అంచు వరకూ చేరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ గండాన్ని గట్టెక్క�
సార్వత్రిక ఎన్నికల సమరంలో తుది ఘట్టానికి ఈసీ సిద్ధమవుతున్నది. ఇటీవలే ఓటింగ్ పూర్తయిన నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలకు వచ్చే నెల 4న జరిగే కౌంటింగ్కు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చ�
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం రాత్రి 7.45 గంటల వరకు 59.06 శాతం పోలింగ్ నమోదైంది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పారదర్శకంగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కౌంటింగ్ సిబ్బందికి సూచి�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశలో 59.12 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ రికార్డైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలి
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ శనివారం జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 39.13 శాతం పోలింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 34.37 శాతం ఓటింగ్ నమోదు కాగా, పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 54.80 శాతం పోలింగ్ రికార్డ
Lok Sabha Elections | లోక్సభ ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. మొత్తం ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం 11 గంటల వరకు 58 స్థానాల్లో �
Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో విడుత ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగు
Kapil Dev | మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నందుకు తనకు చాలా సంతోషంగా ఉన్నదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్దేవ్ అన్నారు. లోక్సభ ఆరో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ హర్యానాలో తన సతీమణితో కలిపి ఓటు హక్కు వ�
Lok Sabha Elections | దేశ వ్యాప్తంగా ఆరో విడత ఎన్నికలకు పోలింగ్ (Lok Sabha Elections 2024) ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి రెండు గంటల్లో 10.82 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుం�