Odisha CM | ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి (Odisha CM), బిజూ జనతాదళ్ (BJD) పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన
Gautam Gambhir | భారత జట్టు మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ గౌతమ్ గంబీర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుత�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల ప్రక్రియలో ఇవాళ ఆరో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దేశంలోని 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరుగుతున్నది. ఉదయం ఏడు గ�
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. �
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Lok Sabha Elections | రేపు లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరో విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్
Lok Sabha Elections | దేశంలోనే ఎక్కువ లోక్సభ నియోజకవర్గాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరం దాదాపుగా తుది అంకానికి చేరింది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు విడతల్లో 53 స్థానాలకు పోలింగ్ ముగియగా మరో 27 స్థానాలకు ఆరు, ఏడో దశల�
తెలంగాణకు చెందిన ఓ యువకుడు దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. హైదరాబాద్లోని అల్వాల్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన తాటికొండ రవికిరణ్ తిలక్(31).. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పర
లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకున్నది. 6వ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్సభ స్థానాలకు శనివారం(మే 25న) ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీ�
ఈ నెల 20న జరిగిన లోక్సభ ఐదో విడత ఎన్నికలలో 62.2 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నట్టు తెలిపింది.
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జూన్ 4 మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 33 ప్రాంతాల్లో లెక్కింపు ప్రారంభకానుండగా, ఇందుకోసం 9445 మంది సిబ్బందిని నియమించారు. 2373 టేబుళ్ల�
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ బీజేపీ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైదరాబాద్లోని స్పెషల్
చేవెళ్ల లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన అధికారులు కౌంటింగ్ ప్ర క్రియ కూడా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. లోక్సభ బరిలో 43 మంది అభ్యర్థులుండగా.. వారి భవితవ్యం ఈవీఎంలలో భద్రంగా ఉన్న
దేశ రాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆరో విడతలో భాగంగా మే 25న ఢిల్లీలోని ఏడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ ఈ ఏడు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా ఈసారి మాత్�