Lalu Prasad Yadav | ఈ లోక్సభ ఎన్నికల్లో అంతటా ఇండియా కూటమే విజయదుందుభి మోగిస్తుందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికలతో ‘ప్రధాని నరేంద్రమోదీ �
హర్యానాలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత రెండు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు బీజేపీకి జై కొట్టారు. 2014లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో బీజేపీ ఏడు గెలుచుకోగా, ఇండియన్ నేషనల్ లోక్దళ్(ఐఎన్ఎల్డీ)
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం.. ఇప్పటికీ మార్గదర్శకాలను రూపొందించలేదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పినా.. పట్టణ ప్రాంతాలకు ఎన్�
DK Shivakumar | ఈ లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని మొత్తం 80 లోక్సభ స్థానాలకుగాను తమ కూటమి 40 స్థానాలు గెలుస్తుందని కాంగ్రెస్ సీనియర్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ఉత్తప్రదేశ్లో కాంగ్రె�
లోక్సభ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి (TSRTC) భారీగా ఆదాయం తెచ్చిపెట్టాయి. ఎన్నికల సమయంలో 3,500 పైచిలుకు బస్సులను రెండు తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ నడిపించింది. తెలంగాణలో సుమారు 1,500 బస్సులు, ఆంధ్రపదేశ్కు దాదాపు వెయ్
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదన్న వార్తల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. సాధారణంగా వినియోగించే 41 ఔషధాలతోపాటు మధుమేహం, హృద్రో గ, కాలేయ వ్యాధుల చికిత్సలో వినియోగించే ఆరు మంద
కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో నిర్ణయించే రాష్ర్టాల్లో మొదటిది ఉత్తరప్రదేశ్. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో బీజేపీ మంచి ఫలితాలను అందుకుంది. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్సభ స్థానాలకు గానూ 2014 ఎన్నికల్లో 71 స్�
తెలంగాణలో బాగాపేరున్న ‘ముసలోడి క్వార్టర్' (ఓల్డ్ అడ్మిరల్ లిక్కర్) ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హల్చల్ చేసింది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడచూసినా అవే మందుసీసాలు దర్శనమిచ్చాయి. ఏపీలో విక్రయిస్�
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కోట్లాది రూపాయల అక్రమ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారన్న ఆరోపణతో నాందేడ్లోని భండారి ఫైనాన్స్, అదినాథ్ అర్బన�
లోక్సభ ఎన్నికల్లో మొదటి నాలుగు దశల్లో 66.95 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. మొత్తం 97 కోట్ల ఓటర్లలో 45.10 కోట్ల మంది ఓటు వేశారని తెలిపింది. నాలుగో దశలో 69.16 శాతం పోలింగ్ (2019 ఎన్నికల కంట�
Supreme Court | లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడంలో ఎలాంటి మినహాయింపు లేదని సర్వోన్నత న్యాయస్థానం గురువారం స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై విశ్లేషణను స్వాగతిస్తా�